Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కసారిగా భగ్గుమన్న బంగారం ధరలు

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2022 (09:34 IST)
దేశంలో బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. శుక్రవారం స్థిరంగా ఉన్న పసిడి, వెండి ధరలు శనివారం వెరిగాయి. 10 గ్రాముల బంగారం ధరపై రూ.440 వరకు పెరుగగా, వెండి ధరలు మాత్రం స్వలంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52090గా ఉంది. ఇకపైతే, దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరల్లోని హెచ్చు తగ్గులను పరిశీలిస్తే,  
 
హైదరాబాద్‌ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,090 ఉండగా, విజయవాడ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,090గా ఉంది. 
 
అలాగే, చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,340గాను, ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,090గా ఉంది. 
 
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) ర.52,240, కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,090, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,800.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) 51,150గా ఉంది.
 
అలాగే, వెండి ధరలను పరిశీలిస్తే, హైదరాబాద్‌ నగరంలో కిలో వెండి ధర రూ.64,400, విజయవాడలో కిలో వెండి ధర రూ.64,400, చెన్నైలో కిలో వెండి ధర రూ.64,400, కేరళలో కిలో వెండి ధర రూ.64,400, ముంబైలో కిలో వెండి ధర రూ.58,500, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.58,500, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.58,500, బెంగళూరులో కిలో వెండి ధర రూ.64,400 చొప్పున ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments