Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పెరిగిన బంగారు వెండి ధరలు

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2022 (09:34 IST)
బులియన్ మార్కెట్‌లో మళ్లీ పసిడి ధరలు భగ్గుమన్నాయి. కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన ఈ ధరలు తాజాగా మళ్లీ పెరిగాయి. బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.400, 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.440 చొప్పున ధర పెరిగింది. 
 
దేశీయంగా వెండి ధర రూ.59000గా ఉంది. కిలో వెండిపై రూ.1600 మేరకు పెరిగింది. కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లో తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం. 
 
హైదారబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52310గా ఉంది. 
 
విజయవాడ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52310గా ఉంది. 
 
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52310గా ఉంది. 
 
 
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52470గా ఉంది. 
 
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52310గా ఉంది. 
 
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.4900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52310గా ఉంది. 
 
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52360గా ఉంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments