మళ్లీ పెరిగిన బంగారు వెండి ధరలు

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2022 (09:34 IST)
బులియన్ మార్కెట్‌లో మళ్లీ పసిడి ధరలు భగ్గుమన్నాయి. కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన ఈ ధరలు తాజాగా మళ్లీ పెరిగాయి. బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.400, 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.440 చొప్పున ధర పెరిగింది. 
 
దేశీయంగా వెండి ధర రూ.59000గా ఉంది. కిలో వెండిపై రూ.1600 మేరకు పెరిగింది. కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లో తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం. 
 
హైదారబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52310గా ఉంది. 
 
విజయవాడ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52310గా ఉంది. 
 
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52310గా ఉంది. 
 
 
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52470గా ఉంది. 
 
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52310గా ఉంది. 
 
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.4900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52310గా ఉంది. 
 
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52360గా ఉంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments