Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసిడి ధరలు స్వల్పంగా పడిపోయాయ్..

Webdunia
గురువారం, 24 మార్చి 2022 (11:14 IST)
పసిడి ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ.47,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,670లుగా ఉంది. 
 
నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ. 400 తగ్గగా.. 24 క్యారెట్ల ధరపై కూడా రూ. 430 దిగొచ్చింది. మరోవైపు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. 
 
ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ.67,600గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ. 1300 తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,670గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments