Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండగ పూట పసిడి ధరల దూకుడు

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (08:43 IST)
దేశం వ్యాప్తంగా దీపాపడి ఫెస్టవల్ మూడ్ కొనసాగుతోంది. దీంతో అనేక మంది మహిళలు తమకు ఇష్టమైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఈ ధరలు మాత్రం రోజురోజూ పెరిగిపోతున్నాయి. 
 
తాజాగా, బుధవారం లెక్కల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరిగి రూ.45,200కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.220 పెరిగి రూ.49,150కి చేరింది.
 
అయితే, బంగారం ధర పెరిగితే… వెండి ధరలు మాత్రం బుధవారం కాస్త తగ్గాయి. కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.70,200 వద్దకు చేరుకుంది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు ఆర్థిక నిపుణులతో పాటు.. బంగారు వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితి సంక్రాంతి వరకు కొనసాగవచ్చని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments