Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండగ పూట పసిడి ధరల దూకుడు

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (08:43 IST)
దేశం వ్యాప్తంగా దీపాపడి ఫెస్టవల్ మూడ్ కొనసాగుతోంది. దీంతో అనేక మంది మహిళలు తమకు ఇష్టమైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఈ ధరలు మాత్రం రోజురోజూ పెరిగిపోతున్నాయి. 
 
తాజాగా, బుధవారం లెక్కల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరిగి రూ.45,200కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.220 పెరిగి రూ.49,150కి చేరింది.
 
అయితే, బంగారం ధర పెరిగితే… వెండి ధరలు మాత్రం బుధవారం కాస్త తగ్గాయి. కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.70,200 వద్దకు చేరుకుంది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు ఆర్థిక నిపుణులతో పాటు.. బంగారు వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితి సంక్రాంతి వరకు కొనసాగవచ్చని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments