Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండెక్కిన పసిడి.. రేటు తగ్గిన వెండి : ఎంత తగ్గిందంటే...

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (08:54 IST)
పసిడి ప్రియులకు చేదువార్త కాగా, వెండి కొనుగోలుదార్లకు మాత్రం ఇది శుభవార్తే. బంగారం ధరలు పెరిగితే, వెండి ధరలు మాత్రం తగ్గాయి. ఇటీవల 10 రోజుల పాటు వరుసగా తగ్గిన పసిడి ధర.. ఇప్పుడు క్రమంగా మళ్లీ పెరుగుతుంది. బంగారం ధర పైకి కదిలితే వెండి రేటు మాత్రం పడిపోయింది.
 
హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.48,330కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరుగుదలతో రూ.44,300కు ఎగసింది. ఇక, వెండి రేటు రూ.400 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.68,200కు చేరింది.
 
దేశవ్యాప్తంగా బంగారం రేట్లు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు విశాఖ, విజయవాడ, బెంగళూరులో రూ.44,300గా ఉంది. చెన్నైలో రూ.44,640, ముంబైలో 46,500, కోల్‌కతాలో రూ.46,750, కేరళలో రూ.44,300 పలుకుతోంది. 
 
24 క్యారెట్ల బంగారం ధరలు బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖలో రూ.48,330 పలుకుతోంది. ఇక చెన్నైలో 48,700, ముంబైలో 47,500, న్యూఢిల్లీలో రూ.50,660, కోల్‌కతాలో రూ.49,450గా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments