Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండెక్కిన పసిడి.. రేటు తగ్గిన వెండి : ఎంత తగ్గిందంటే...

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (08:54 IST)
పసిడి ప్రియులకు చేదువార్త కాగా, వెండి కొనుగోలుదార్లకు మాత్రం ఇది శుభవార్తే. బంగారం ధరలు పెరిగితే, వెండి ధరలు మాత్రం తగ్గాయి. ఇటీవల 10 రోజుల పాటు వరుసగా తగ్గిన పసిడి ధర.. ఇప్పుడు క్రమంగా మళ్లీ పెరుగుతుంది. బంగారం ధర పైకి కదిలితే వెండి రేటు మాత్రం పడిపోయింది.
 
హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.48,330కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరుగుదలతో రూ.44,300కు ఎగసింది. ఇక, వెండి రేటు రూ.400 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.68,200కు చేరింది.
 
దేశవ్యాప్తంగా బంగారం రేట్లు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు విశాఖ, విజయవాడ, బెంగళూరులో రూ.44,300గా ఉంది. చెన్నైలో రూ.44,640, ముంబైలో 46,500, కోల్‌కతాలో రూ.46,750, కేరళలో రూ.44,300 పలుకుతోంది. 
 
24 క్యారెట్ల బంగారం ధరలు బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖలో రూ.48,330 పలుకుతోంది. ఇక చెన్నైలో 48,700, ముంబైలో 47,500, న్యూఢిల్లీలో రూ.50,660, కోల్‌కతాలో రూ.49,450గా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments