Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారానికి రెక్కలు: గ్రాముకి రూ. 25 పెరిగిన పసిడి

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2023 (10:36 IST)
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. నిన్న విజయవాడలో గ్రాము ధర రూ. 5775 వుంటే నేడు అది రూ. 5800 అయ్యింది. దీనితో 8 గ్రాముల ధర రూ. 46,400గా వుంది. నిన్నటి ధర రూ. 46,200.
 
పసిడి ధర పెరుగుదలకు కారణం... ముక్కోటి ఏకాదశి పండుగ అని అంటున్నారు. ధనుర్మాసంలో వచ్చిన మొదటి ఏకాదశి ముక్కోటి కావడంతో బంగారం డిమాండ్ పెరిగిందని చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments