Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారానికి రెక్కలు: గ్రాముకి రూ. 25 పెరిగిన పసిడి

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2023 (10:36 IST)
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. నిన్న విజయవాడలో గ్రాము ధర రూ. 5775 వుంటే నేడు అది రూ. 5800 అయ్యింది. దీనితో 8 గ్రాముల ధర రూ. 46,400గా వుంది. నిన్నటి ధర రూ. 46,200.
 
పసిడి ధర పెరుగుదలకు కారణం... ముక్కోటి ఏకాదశి పండుగ అని అంటున్నారు. ధనుర్మాసంలో వచ్చిన మొదటి ఏకాదశి ముక్కోటి కావడంతో బంగారం డిమాండ్ పెరిగిందని చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

ఫస్ట్ టైమ్ హరుడు తో మాస్ చిత్రం చేశా : హీరో వెంకట్

నేను గ్యాప్ తీసుకుంది దాని కోసమే : దర్శకుడు శ్రీను వైట్ల

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments