Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారంపై జూన్ ఒకటి నుంచి ‘హాల్ మార్క్’ తప్పనిసరి కానుంది.

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (21:53 IST)
కేంద్రప్రభుత్వం మంగళవారం ఈ మేరకు ప్రకటించింది. పసిడి స్వచ్ఛతను నిర్ధారించే ఈ ‘హాల్​మార్క్’ విధానాన్ని అమలు చేయాలని 2019 నవంబరులో కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో... వ్యాపారులకు ఈ ఏడాది(2021) జనవరి 15 వరకు గడువిచ్చింది.
 
కాగా... కరోనా నేపధ్యంలో వ్యాపారుల వినతి మేరకు ఈ గడువును జూన్ ఒకటి వరకు పెంచింది. ఇకపై గడువును పొడగించేది లేదని తాజాగా స్పష్టం చేసింది. కాగా... ఇప్పటివరకు 34,647 మంది వ్యాపారులు బీఐఎస్​తో రిజిస్టరయ్యారు. వచ్చే రెండు నెలల్లో ఈ సంఖ్య లక్ష దాటుతుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు పేర్కొ్న్నారు. మొత్తంమీద... జూన్ ఒకటి నుంచి… 14, 18, 22 క్యారెట్ల బంగారాన్ని మాత్రమే విక్రయించేందుకు అనుమతులుంటాయని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments