Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త యేడాదిలో టెలికాం కంపెనీల బాదుడు...

Webdunia
ఆదివారం, 1 జనవరి 2023 (12:39 IST)
కొత్త సంవత్సరంలో దేశంలోని టెలికాం కంపెనీలు తమ టారిఫ్‌లను 10 శాతం మేరకు పెంచనున్నాయి. వచ్చే మూడు నెలల్లో అంటే మార్చి నెలాఖరు నాటికి పది శాతం మేరకు టారిఫ్‌లను పెంచాలని నిర్ణయించాయి. ఈ మేరుక ఆర్థిక సేవల సంస్థ జెఫెరీస్ తెలిపింది. 
 
దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనివున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, మొబైల్ నంబర్ పోర్టబిలిటీ, 5జీ సేవల కారణంగా తెలికాం సంస్థలపై భారం పెరుగుతోంది. ఫలితంగా టారిఫ్ పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని జెఫెరిస్ అభిప్రాయపడింది. ముఖ్యంగా ఎయిర్‌టెల్, జియో సంస్థ 2023, 24, 25 ఆర్థిక సంవత్సరాల చివరి త్రైమాసికంలో టారిఫ్‌లను పెంచనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
గత కొంతకాలంగా పెట్టుబడులతో పాటు వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. అదేసమయంలో రాబడి చాలా మేరకు తగ్గిపోయింది. దీంతో వినియోగదారులపై భారం మోపక తప్పదని పేర్కొంటున్నాయి. గత ఆర్థిక  సంవత్సరం జియో 0.8 శాతం వొడాఫోన్ ఐడియా ఒక శాతం, ఎయిర్‌టెల్ 4 శాతం మేరకు ఏఆర్పీయూను పెంచిన విషయం తెల్సిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments