Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాష్ చెల్లించి బంగారం కొంటున్నారా? అయితే, పన్ను చెల్లించాల్సిందే

బంగారు నగల కొనుగోలుదారులపై కేంద్ర ప్రభుత్వం మరో భారం మోపనుంది. క్యాష్ (నగదు) చెల్లించి బంగారం కొనుగోలు చేసే వారి నుంచి విధిగా పన్ను రాబట్టుకోనుంది. ఇందుకోసం ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (టీసీఎస్)‌ను

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (12:40 IST)
బంగారు నగల కొనుగోలుదారులపై కేంద్ర ప్రభుత్వం మరో భారం మోపనుంది. క్యాష్ (నగదు) చెల్లించి బంగారం కొనుగోలు చేసే వారి నుంచి విధిగా పన్ను రాబట్టుకోనుంది. ఇందుకోసం ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (టీసీఎస్)‌ను తెరపైకి తెచ్చింది. 
 
డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం ఈ తరహా చర్య చేపట్టింది. ఇక నుంచి రూ.2 లక్షలకు మించి బంగారాన్ని నగదుతో కొనుగోలు చేసేవారు అక్కడికక్కడే ఒక శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 
 
కొత్త ఆర్థిక సంవత్సరం (2017-18) ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. నిజానికి రూ.5 లక్షల వరకు బంగారాన్ని నగదు ఇచ్చి కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంతకుమించి కొనుగోలు చేస్తేనే టీసీఎస్ చెల్లించాలి. 
 
అయితే బడ్జెట్‌లో బంగారాన్ని సాధారణ వస్తువుల జాబితాలోకి ప్రభుత్వం చేర్చింది. దీంతో ఇక నుంచి రూ.2 లక్షలకు మించి బంగారాన్ని నగదుతో కొనుగోలు చేస్తే టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. ఇకపై నగదుతో బంగారు కొనుగోలు చేసేముందు వెనుకాముందు ఆలోచించాల్సి ఉంటుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం