Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ బిరుపాక్ష మిశ్రా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరణ

Webdunia
మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (14:18 IST)
ముంబై: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా శ్రీ బిరుపాక్ష మిశ్రా గారు బాధ్యతలు స్వీకరించారు. దీనికి ముందు శ్రీ బిరుపాక్ష మిశ్రా కార్పొరేషన్ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు.
 
శ్రీ బిరుపాక్ష మిశ్రా, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్ (సిఐఐఐబి) యొక్క సర్టిఫైడ్ అసోసియేట్. ఈయన 1984 సంవత్సరంలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా తన బ్యాంకింగ్ వృత్తిని ప్రారంభించారు మరియు శాఖలు, ప్రాంతీయ కార్యాలయాలు మరియు కార్పొరేట్ కార్యాలయంలో వివిధ పరిపాలనా మరియు క్రియాత్మక సామర్థ్యాలలో 35 సంవత్సరాలకు పైగా అపార అనుభవం కలిగి ఉన్నారు.
 
ఈయన దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. బ్యాంక్ యొక్క క్రెడిట్ మరియు క్రెడిట్ మానిటరింగ్ పోర్ట్‌ఫోలియోను నిర్వహించారు. అలాగే బ్యాంక్ యొక్క ఐటి విభాగానికి నాయకత్వం వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments