Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో కరెన్సీ కరువు... చెన్నైకు ఒకటే ఫోన్లు

దేశంలో పెద్ద నోట్ల సమయంలో కరెన్సీ కష్టాలు చవిచూశాం. కానీ, పెద్ద నోట్లను రద్దు చేసి ఓ యేడాది పూర్తయినా అనేక ప్రాంతాల్లో మాత్రం కరెన్సీ కష్టాలు మాత్రం పోలేదు. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెన్సీ క

Webdunia
శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (11:21 IST)
దేశంలో పెద్ద నోట్ల సమయంలో కరెన్సీ కష్టాలు చవిచూశాం. కానీ, పెద్ద నోట్లను రద్దు చేసి ఓ యేడాది పూర్తయినా అనేక ప్రాంతాల్లో మాత్రం కరెన్సీ కష్టాలు మాత్రం పోలేదు. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెన్సీ కష్టాలు మరింత తారాస్థాయిలో ఉన్నాయి. జిల్లా కేంద్రాల్లోనే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఖర్చులకు డబ్బులు లేక బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ కరెన్సీ కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఏపీ ప్రజలు చెన్నై వాసులకు పదేపదే ఫోన్లు చేస్తున్నారు. ఎవరైనా చెన్నై నుంచి వస్తున్నారంటే చాలు, ఏటీఎంలలో కరెన్సీ నోట్లు తీసుకురావాలంటూ ఏపీ ప్రజలు బతిమలాడుతున్నారు. 
 
తమకు తెలిసిన వారు ఎవరైనా చెన్నై నుంచి తిరిగి ఏపీకి వస్తున్నారంటే "ఇక్కడ కరెన్సీకి కరువు వచ్చింది. కాస్త కరెన్సీ నోట్లు ఉంటే తీసుకు రండి. కావాలంటే నాలుగు రూపాయలు ఎక్కువైనా తీసుకోండి ప్లీజ్‌" అంటూ ప్రాధేయపడుతున్నారు. 
 
ఏపీలో ఇప్పుడు ఏ ఏటీఎంలో చూసినా డబ్బులు దొరకడం లేదు. దీంతో చెన్నై నుంచి వస్తున్న వారికి డబ్బు తెమ్మని ఏపీ నుంచి ఒకటే ఫోన్లు వెళ్తున్నాయట. ఈ పరిస్థితి కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ వారు వాపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments