Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినియోగదారులకు ఎస్.బి.ఐ షాక్... ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి...

వరుణ్
బుధవారం, 27 మార్చి 2024 (15:21 IST)
తమ బ్యాంకు ఖాతాదారులకు భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్.బి.ఐ) షాకిచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభరోజైన ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి డెబిట్ కార్డు చార్జీలను పెంచనున్నట్టు ప్రకటించింది. ఈ పెంచిన చార్జీల వివరాలను పరిశీలిస్తే, డెబిట్ కార్డు కలిగిన ప్రతి ఖాతాదారుడి నుంచి గరిష్టంగా రూ.75 (జీఎస్టీ అదనం) వరకు పెంచింది. కొత్త చార్జీలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. 
 
ఎస్.బి.ఐ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల మేరకు ప్రస్తుతం క్లాసిక్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డులపై బ్యాంకు రూ.125 (జీఎస్టీ అదనం) వసూలు చేస్తుంది. దీన్ని రూ.200 వరకు పెంచేసింది. యువ, గోల్డ్, కాంబో కార్డులపై ఇపుడు రూ.175 మేరకు చార్జీ వసూలు చేస్తుండగా, దాన్ని కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని రూ.250కి పెంచింది. అలాగే ప్లాటినం డెబిట్ కార్డు చార్జీని రూ.250 నుంచి రూ.325కు పెంచింది. ఫ్రెడ్, ప్రీమియర్ బిజినెస్ కార్డుపై రూ.350 వార్షిక నిర్వహణ చార్జీలను వసూలు చేస్తుండగా, దాన్ని ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రూ.425కు పెంచింది. ఈ కొత్త చార్జీలన్నింటికీ జీఎస్టీ పన్ను అదనం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments