Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్- రష్యా పరిణామాలు.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (10:58 IST)
ఉక్రెయిన్- రష్యా పరిణామాలు మరింత ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో  దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలో ప్రారంభమయ్యాయి. చమురు బ్యారెల్ ధర 130 డాలర్లకు చేరింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు అలముకున్నాయి. 
 
రష్యా ఇప్పటి వరకు కఠిన ఆంక్షల ప్రయోగించిన పాశ్చాత్య దేశాలు.. తాజాగా ఆ దేశం నుంచి దిగుమతి అవుతున్న చమురును ఆంక్షల పరిధిలోకి తెచ్చే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య నేడు సూచీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. 
 
ఈ పరిస్థితులు అంతర్జాతీయ మార్కెట్లను సైతం తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య ఉదయం 10.33 గంటల సమయంలో సెన్సెక్స్ 1,730 పాయింట్ల నష్టంతో 52,603 వద్ద, నిఫ్టీ 487 పాయింట్లు నష్టపోయి, 15,758  వద్ద ట్రేడవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments