ఇన్ఫినిటీ లెర్న్‌ బైకు బ్రాండ్‌ అంబాసీడర్‌గా హిట్ మ్యాన్

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (21:13 IST)
శ్రీ చైతన్యకు చెందిన ఆన్‌లైన్‌ ఎడ్‌టెక్‌ సంస్థ ఇన్ఫినిటీ లెర్న్‌ బై శ్రీ చైతన్యకు క్రికెటర్‌ రోహిత్‌ శర్మను బ్రాండ్‌ అంబాసీడర్‌గా వ్యవహారించనున్నారు. ఇన్ఫినిటీ లెర్న్‌ యొక్క బహుళ మార్కెటింగ్‌ ప్రచారాలతో పాటుగా బ్రాండ్‌ కార్యకలాపాలకు ఆయన్ను ఉపయోగించుకోనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. 
 
రోహిత్‌ శర్మతో భాగస్వామ్యం ద్వారా తమ బ్రాండ్‌ గుర్తింపును మరింత శక్తివంతం చేసుకోవడంతో పాటుగా భారతదేశంలో ఎక్కువ మంది కోరుకునే ఎడ్‌ టెక్‌ బ్రాండ్‌గా నిలువాలని కోరుకుంటున్నామని ఇన్ఫినిటీ లెర్న్‌ బై శ్రీ చైతన్య సిఇఒ ఉజ్వల్‌ సింగ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జబర్దస్త్ నుంచి అందుకే వచ్చేశాను.. రష్మీ-సుధీర్ లవ్ ట్రాక్ గురించి చమ్మక్ చంద్ర ఏమన్నారు?

Vaishnavi: పురుష: నుంచి హీరోయిన్ వైష్ణవి పాత్ర ఫస్ట్ లుక్

ఛాంపియన్ కథ విన్నప్పుడు ఎమోషనల్ గా అనిపించింది : అనస్వర రాజన్

Jin: జిన్ లాంటి కొత్త ప్రయోగాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా : నిఖిల్ ఎం. గౌడ

SS Rajamouli: ఎస్‌ఎస్ రాజమౌళి పై జేమ్స్ కామెరాన్ కామెంట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

దేశ తొలి మిస్ ఇండియా మెహర్ ఇకలేరు...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

తర్వాతి కథనం
Show comments