Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్ఫినిటీ లెర్న్‌ బైకు బ్రాండ్‌ అంబాసీడర్‌గా హిట్ మ్యాన్

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (21:13 IST)
శ్రీ చైతన్యకు చెందిన ఆన్‌లైన్‌ ఎడ్‌టెక్‌ సంస్థ ఇన్ఫినిటీ లెర్న్‌ బై శ్రీ చైతన్యకు క్రికెటర్‌ రోహిత్‌ శర్మను బ్రాండ్‌ అంబాసీడర్‌గా వ్యవహారించనున్నారు. ఇన్ఫినిటీ లెర్న్‌ యొక్క బహుళ మార్కెటింగ్‌ ప్రచారాలతో పాటుగా బ్రాండ్‌ కార్యకలాపాలకు ఆయన్ను ఉపయోగించుకోనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. 
 
రోహిత్‌ శర్మతో భాగస్వామ్యం ద్వారా తమ బ్రాండ్‌ గుర్తింపును మరింత శక్తివంతం చేసుకోవడంతో పాటుగా భారతదేశంలో ఎక్కువ మంది కోరుకునే ఎడ్‌ టెక్‌ బ్రాండ్‌గా నిలువాలని కోరుకుంటున్నామని ఇన్ఫినిటీ లెర్న్‌ బై శ్రీ చైతన్య సిఇఒ ఉజ్వల్‌ సింగ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

'కల్కి 2898 AD'పై కేజీఎఫ్ స్టార్ యష్ ప్రశంసల జల్లు

ట్విట్టర్-ఫేస్ బుక్ పేజీలను క్లోజ్ చేసిన రేణూ దేశాయ్, టార్చర్ పెడుతున్నది పవన్ ఫ్యాన్స్ కాదా?

హైదరాబాద్‌లో తమన్నా భాటియా ఓదెల 2 కీలకమైన యాక్షన్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments