Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లోనూ జియో మార్ట్.. ఉచితంగా డోర్ డెలివరీ

Webdunia
సోమవారం, 20 జులై 2020 (19:22 IST)
Jio Mart
జియో మార్ట్ వెబ్ సైట్ ద్వారా వినియోగదారులకు కావలసిన నిత్యావసర వస్తువులను అందిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోని దాదాపుగా 200 పట్టణాల్లో జియో మార్ట్ సేవలు ప్రారంభమయ్యాయి. ఇక తాజాగా ఈ యాప్‌తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ప్రజలు కిరాణా వస్తువులను ఆన్‌లైన్‌లో సులువుగా కొనుగోలు చేసుకోవచ్చు. 
 
ముఖ్యంగా మన ఇరు రాష్ట్రాల్లోని మొత్తం 30 పట్టణాలు దీని సేవలు ఉపయోగించుకుంటున్నాయని, జియో సేల్స్ ఆఫీసర్ ఒకరు తెలిపారు. వినియోగదారులు జియోమార్ట్‌ యాప్ ద్వారా తమకు కావసిన వస్తువులను ఆర్డర్‌ చేయవచ్చు. నిత్యావసరాలుతో పాటుగా పళ్లు, కూరగాయలు, కూల్ డ్రింకులు ఇతర సామగ్రిని మార్ట్‌లో అందుబాటులో ఉంచినట్లు సంస్థ పేర్కొంది. 
 
ముఖ్యంగా ఎంఆర్పీ కంటే తాము కనీసం ఐదు శాతం రాయితీ ఇస్తామని జియో మార్ట్ పేర్కొంది. ఈ యాప్ ద్వారా ఖరీదైన వస్తువులు ఆర్డర్ చేసినా ఉచితంగానే డోర్ డెలివరీ చేస్తారు. పేటీఎం, మోబిక్విక్ ద్వారా పేమెంట్ చేసిన వారికి క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. ఇంకా, ఎన్నో.. మరెన్నో ఆఫర్లు వినియోగదారుడు దీనిద్వారా పొందవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments