Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లోనూ జియో మార్ట్.. ఉచితంగా డోర్ డెలివరీ

Webdunia
సోమవారం, 20 జులై 2020 (19:22 IST)
Jio Mart
జియో మార్ట్ వెబ్ సైట్ ద్వారా వినియోగదారులకు కావలసిన నిత్యావసర వస్తువులను అందిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోని దాదాపుగా 200 పట్టణాల్లో జియో మార్ట్ సేవలు ప్రారంభమయ్యాయి. ఇక తాజాగా ఈ యాప్‌తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ప్రజలు కిరాణా వస్తువులను ఆన్‌లైన్‌లో సులువుగా కొనుగోలు చేసుకోవచ్చు. 
 
ముఖ్యంగా మన ఇరు రాష్ట్రాల్లోని మొత్తం 30 పట్టణాలు దీని సేవలు ఉపయోగించుకుంటున్నాయని, జియో సేల్స్ ఆఫీసర్ ఒకరు తెలిపారు. వినియోగదారులు జియోమార్ట్‌ యాప్ ద్వారా తమకు కావసిన వస్తువులను ఆర్డర్‌ చేయవచ్చు. నిత్యావసరాలుతో పాటుగా పళ్లు, కూరగాయలు, కూల్ డ్రింకులు ఇతర సామగ్రిని మార్ట్‌లో అందుబాటులో ఉంచినట్లు సంస్థ పేర్కొంది. 
 
ముఖ్యంగా ఎంఆర్పీ కంటే తాము కనీసం ఐదు శాతం రాయితీ ఇస్తామని జియో మార్ట్ పేర్కొంది. ఈ యాప్ ద్వారా ఖరీదైన వస్తువులు ఆర్డర్ చేసినా ఉచితంగానే డోర్ డెలివరీ చేస్తారు. పేటీఎం, మోబిక్విక్ ద్వారా పేమెంట్ చేసిన వారికి క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. ఇంకా, ఎన్నో.. మరెన్నో ఆఫర్లు వినియోగదారుడు దీనిద్వారా పొందవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments