Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లోనూ జియో మార్ట్.. ఉచితంగా డోర్ డెలివరీ

Webdunia
సోమవారం, 20 జులై 2020 (19:22 IST)
Jio Mart
జియో మార్ట్ వెబ్ సైట్ ద్వారా వినియోగదారులకు కావలసిన నిత్యావసర వస్తువులను అందిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోని దాదాపుగా 200 పట్టణాల్లో జియో మార్ట్ సేవలు ప్రారంభమయ్యాయి. ఇక తాజాగా ఈ యాప్‌తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ప్రజలు కిరాణా వస్తువులను ఆన్‌లైన్‌లో సులువుగా కొనుగోలు చేసుకోవచ్చు. 
 
ముఖ్యంగా మన ఇరు రాష్ట్రాల్లోని మొత్తం 30 పట్టణాలు దీని సేవలు ఉపయోగించుకుంటున్నాయని, జియో సేల్స్ ఆఫీసర్ ఒకరు తెలిపారు. వినియోగదారులు జియోమార్ట్‌ యాప్ ద్వారా తమకు కావసిన వస్తువులను ఆర్డర్‌ చేయవచ్చు. నిత్యావసరాలుతో పాటుగా పళ్లు, కూరగాయలు, కూల్ డ్రింకులు ఇతర సామగ్రిని మార్ట్‌లో అందుబాటులో ఉంచినట్లు సంస్థ పేర్కొంది. 
 
ముఖ్యంగా ఎంఆర్పీ కంటే తాము కనీసం ఐదు శాతం రాయితీ ఇస్తామని జియో మార్ట్ పేర్కొంది. ఈ యాప్ ద్వారా ఖరీదైన వస్తువులు ఆర్డర్ చేసినా ఉచితంగానే డోర్ డెలివరీ చేస్తారు. పేటీఎం, మోబిక్విక్ ద్వారా పేమెంట్ చేసిన వారికి క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. ఇంకా, ఎన్నో.. మరెన్నో ఆఫర్లు వినియోగదారుడు దీనిద్వారా పొందవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments