Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లోనూ జియో మార్ట్.. ఉచితంగా డోర్ డెలివరీ

Webdunia
సోమవారం, 20 జులై 2020 (19:22 IST)
Jio Mart
జియో మార్ట్ వెబ్ సైట్ ద్వారా వినియోగదారులకు కావలసిన నిత్యావసర వస్తువులను అందిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోని దాదాపుగా 200 పట్టణాల్లో జియో మార్ట్ సేవలు ప్రారంభమయ్యాయి. ఇక తాజాగా ఈ యాప్‌తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ప్రజలు కిరాణా వస్తువులను ఆన్‌లైన్‌లో సులువుగా కొనుగోలు చేసుకోవచ్చు. 
 
ముఖ్యంగా మన ఇరు రాష్ట్రాల్లోని మొత్తం 30 పట్టణాలు దీని సేవలు ఉపయోగించుకుంటున్నాయని, జియో సేల్స్ ఆఫీసర్ ఒకరు తెలిపారు. వినియోగదారులు జియోమార్ట్‌ యాప్ ద్వారా తమకు కావసిన వస్తువులను ఆర్డర్‌ చేయవచ్చు. నిత్యావసరాలుతో పాటుగా పళ్లు, కూరగాయలు, కూల్ డ్రింకులు ఇతర సామగ్రిని మార్ట్‌లో అందుబాటులో ఉంచినట్లు సంస్థ పేర్కొంది. 
 
ముఖ్యంగా ఎంఆర్పీ కంటే తాము కనీసం ఐదు శాతం రాయితీ ఇస్తామని జియో మార్ట్ పేర్కొంది. ఈ యాప్ ద్వారా ఖరీదైన వస్తువులు ఆర్డర్ చేసినా ఉచితంగానే డోర్ డెలివరీ చేస్తారు. పేటీఎం, మోబిక్విక్ ద్వారా పేమెంట్ చేసిన వారికి క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. ఇంకా, ఎన్నో.. మరెన్నో ఆఫర్లు వినియోగదారుడు దీనిద్వారా పొందవచ్చు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments