Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియో సరికొత్త రీచార్జ్ ప్లాన్స్‌

ఠాగూర్
సోమవారం, 12 మే 2025 (14:24 IST)
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆదేశాల మేరకు రిలయన్స్ జియో సరికొత్తగా మరో రెండు రీచార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. కేవలం ఫోన్ కాలింగ్, ఎస్ఎంఎస్‌లు ఉపయోగిస్తూ డేటా అవసరం లేని యూజర్లను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్లను తీసుకొచ్చింది. ఈ రెండు ప్లాన్లలో ఒకటి రూ.458 విలుతో 84 రోజుల కాలపరిమితి ఉండేలా తెచ్చింది. అలాగే, రూ.1958 ధరతో 365 రోజుల కాలపరిమితితో తీసుకొచ్చింది. 
 
జియో కొత్తగా రూ.458 ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు అపరిమిత కాలింగ్ 1000 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. దేశ వ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమిత కాల్స్, ఉచిత రోమింగ్ సౌకర్యం ఉంటుంది. దాంతో పాటు యూజర్లు జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లను కూడా ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. 
 
రూ.1958తో తీసుకొచ్చిన ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల దీర్ఘకాలిక చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌ల యూజర్లు దేశంలో అంతటా ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమత కాలింగ్ ప్రయోజనాలను పొందుతారు. అలాగే 3600 ఉచిత ఎస్ఎంఎస్‌లు, ఉచిత జాతీయ రోమింగ్ సౌకర్యం ఉంటుంది. దీంతో పాటు జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లను ఉచిత్ యాక్సెస్ లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments