Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖేష్ అంబానీ బోనస్ ఆఫర్ .. రిలయన్స్ వాటాదారులు హ్యాపీ

తాజాగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ వినియోగదారులకు కాదు, రిలయన్స్ వాటాదారులకు. రిలయన్స్ కంపెనీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తమ వాటాదారులకు బోనస్ ఆ

Webdunia
శుక్రవారం, 21 జులై 2017 (16:02 IST)
తాజాగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ వినియోగదారులకు కాదు, రిలయన్స్ వాటాదారులకు. రిలయన్స్ కంపెనీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తమ వాటాదారులకు బోనస్ ఆఫర్‌ను ప్రకటించారు. 
 
ఆఫర్‌లో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాటాదారులకు 1:1 బోనస్‌ను ప్రకటించారు. అంటే ప్రతి షేరుకు అదనంగా ఒక షేరును బోనస్‌గా అందిస్తారు. దీని ప్రకారం వాటాదారులకు ఎన్ని షేర్‌లు ఉంటే అన్ని షేర్‌లు అదనంగా పొందుతారన్నమాట. శుక్రవారం జరిగిన సాధారణ వార్షిక సమావేశంలో ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఈ ఆఫర్‌ను ప్రకటించి, వాటాదారులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తారు. 

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments