Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలోనే దేశంలో డిజిటల్ కరెన్సీ : ఆర్బీఐ సన్నాహాలు

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (19:07 IST)
భారత రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయాలు తీసుకుని వాటిని అమలుచేసే దిశగా అడుగులు వేస్తుంది. శుక్రవారం ఆర్బీఐ వార్షిక నివేదికలో కీలక అంశాన్ని ప్రస్తావించింది. దేశంలో డిజిటల్ కరెన్సీ తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతుంది. ఈ కరెన్సీని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)గా పేర్కొంటున్నారు. అయితే, దేశంలో డిజిటల్ కరెన్సీని దశలవారీగా ప్రవేశపెట్టాలని భావిస్తుంది. 
 
నిజానికి ఈ తరహా కరెన్సీని తీసుకునిరావాలని ఆర్బీఐ ఎప్పటి నుంచో భావిస్తుంది. పైలెట్ ప్రాజెక్టు కింద డిజిటల్ కరెన్సీ అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. డిజిటల్ కరెన్సీ కాన్సెప్టుని బలపరిచే అంశాల నిర్ధారణ, పైలట్ ప్రాజెక్టుల్లో వచ్చే ఫలితాలు, కరెన్సీ అమలు ఇలా దశల వారీగా తీసుకొస్తామి సెంట్రల్ బ్యాంకు తెలిపింది. 
 
అయితే, అన్ని అంశాలపై సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతే డిజిటల్ కరెన్సీని ప్రవేశపెడుతామని తెలిపింది. మరోవైపు, దేశంలో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టే అంశాన్ని 2022-23 కేంద్ర వార్షిక బడ్జెట్‌లో ప్రస్తావించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments