Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకు వడ్డీ రేట్లలో మార్పులు లేవు : ఆర్.బి.ఐ

Webdunia
మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (18:38 IST)
భారత రిజర్వు బ్యాంకు ద్రవ్య పరపతి విధాన సమీక్షను మంగళవారం చేపట్టింది. ఇందులో బ్యాంకుల వడ్డీరేట్లను యధాతథంగా ఉంచాలని ఆర్.బి.ఐ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆర్‌బీఐ (రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) గవర్నర్‌ రఘురాం రాజన్‌ వెల్లడించారు. అలాగే, రెపో రేటును 8 శాతం వద్ద యధాతథంగా ఉంచినట్టు చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వడ్డీ రేట్లకు ఎలాంటి మార్పు చేయలేదని అన్నారు. అయితే ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆయన తెలిపారు. దాన్ని అదుపు చేసే చర్యలు చేపట్టామన్నారు. 2016 జనవరి నాటికి 6 శాతానికి చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నట్లు రాఘురాం తెలిపారు. 

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు