ఆర్బీఐ వద్ద రూ.2 వేల నోట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా?

ఠాగూర్
సోమవారం, 2 జూన్ 2025 (19:19 IST)
దేశంలో చెలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లను భారత రిజర్వు బ్యాంకు ఉపసంహరించుకుంది. ఈ నోట్లలో పూర్తి స్థాయిలో ఆర్బీఐకు చేరలేదు. ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికీ వేల కోట్ల రూపాయల విలువైన రూ.2 వేల కరెన్సీ నోట్లు ఉన్నాయని ఆర్బీఐ తాజాగా వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు గత 2023 మే 19వ తేదీన ఈ నోట్ల ఉపసంహరణ ప్రకటన వెలువడిన విషయం తెల్సిందే. ఈ నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల్లో కూడా మార్చుకునే వెసులుబాటు కల్పించింది. 
 
ఇదిలావుండగా, ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2025 మే 31వ తేదీ నాటికి రూ.6,181 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు ప్రజల వద్ద ఉన్నాయని తేలింది. 2023 మే 19వ తేదీ నాటికి రూ.2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెల్సిందే. ఆ నాటికి చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లలో ఇప్పటికే 98.26 శాతం తమ వద్దకు తిరిగి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments