Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ నోటు చిరిగిందా.. నిడివిని బట్టే మార్పిడి విలువ

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (12:13 IST)
సాధారణంగా దేశంలో ఉన్న చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్లు చిరిగిన పక్షంలో ఆ నోటును ఏదేని ఖాతా కగిలిన బ్యాంకుకు తీసుకెళ్లి మార్చుకునే వెసులుబాటు ఉంది. అయితే, కొత్తగా ప్రవేశపెట్టిన రూ.200, రూ.2000 వేల నోట్ల విషయంలో మాత్రం భారత రిజర్వు బ్యాంకు సరికొత్త నింబంధనను ప్రవేశపెట్టింది. చిరిగిన నిడివిని బట్టి నోటు మార్పిడి విలువ ఉంటుందని పేర్కొంది. 
 
తాజా నిబంధన ప్రకారం రూ.200 నోటు చిరిగిన నిడివి 39 చదరపు సెంటీమీటర్లున్నట్టయితే పూర్తి మార్పిడి విలువ పొందవచ్చు. రూ.2,000 నోటు 44 చదరపు సెంటీమీటర్ల లోపు చిరిగినప్పుడే పూర్తి మారకం విలువ ఉంటుంది. చిరిగిన కొత్త నోట్లు మార్పిడి చేసేందుకు బ్యాంకులు తిరస్కరిస్తున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ తాజా నిబంధన ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments