Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ నోటు చిరిగిందా.. నిడివిని బట్టే మార్పిడి విలువ

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (12:13 IST)
సాధారణంగా దేశంలో ఉన్న చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్లు చిరిగిన పక్షంలో ఆ నోటును ఏదేని ఖాతా కగిలిన బ్యాంకుకు తీసుకెళ్లి మార్చుకునే వెసులుబాటు ఉంది. అయితే, కొత్తగా ప్రవేశపెట్టిన రూ.200, రూ.2000 వేల నోట్ల విషయంలో మాత్రం భారత రిజర్వు బ్యాంకు సరికొత్త నింబంధనను ప్రవేశపెట్టింది. చిరిగిన నిడివిని బట్టి నోటు మార్పిడి విలువ ఉంటుందని పేర్కొంది. 
 
తాజా నిబంధన ప్రకారం రూ.200 నోటు చిరిగిన నిడివి 39 చదరపు సెంటీమీటర్లున్నట్టయితే పూర్తి మార్పిడి విలువ పొందవచ్చు. రూ.2,000 నోటు 44 చదరపు సెంటీమీటర్ల లోపు చిరిగినప్పుడే పూర్తి మారకం విలువ ఉంటుంది. చిరిగిన కొత్త నోట్లు మార్పిడి చేసేందుకు బ్యాంకులు తిరస్కరిస్తున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ తాజా నిబంధన ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments