Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే ఉద్యోగులకు దసరా తీపికబురు... 78 రోజుల వేతనం బోనస్

ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన రైల్వే వ్యవస్థగా గుర్తింపు పొందిన భారతీయ రైల్వే... ఆ సంస్థలో పని చేసే ఉద్యోగులకు తీపి కబురు చెప్పనుంది. రైల్వేల్లో పనిచేస్తున్న 12 లక్షల మందికి ప్రతియేటా ఇచ్చే బోనస్‌లో భాగ

Webdunia
ఆదివారం, 25 సెప్టెంబరు 2016 (14:36 IST)
ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన రైల్వే వ్యవస్థగా గుర్తింపు పొందిన భారతీయ రైల్వే... ఆ సంస్థలో పని చేసే ఉద్యోగులకు తీపి కబురు చెప్పనుంది. రైల్వేల్లో పనిచేస్తున్న 12 లక్షల మందికి ప్రతియేటా ఇచ్చే బోనస్‌లో భాగంగా, ఈ సంవత్సరం 78 రోజుల బోనస్ అందనుంది. 
 
ఉద్యోగులు అడిగిన విధంగానే 78 రోజుల ప్రొడక్టివిటీ ఆధారిత బోనస్‌కు అనుకూల నిర్ణయం మరో వారంలో వెలువడనుందని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే మెన్స్ జనరల్ సెక్రటరీ ఎం రాఘవయ్య వెల్లడించారు. 
 
ప్రస్తుతం క్యాబినెట్ వద్ద ఉన్న బోనస్ ఫైల్‌పై ఆమోదముద్ర పడనున్నట్టు తెలుస్తోంది. ఈ బోనస్ కారణంగా ఇండియన్ రైల్వేపై రూ.2 వేల కోట్ల వరకూ భారం పడనున్నట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments