Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్బీఐ మాజీ గవర్నర్‌కు ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ కూడా లేదు : సుబ్రమణ్య స్వామి

భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్‌‌పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామికి ఉన్న పగ, ద్వేషం ఇంకా చల్లారినట్టు కనిపించడం లేదు. ఫలితంగా మరోమారు ఘాటైన విమర్శలు చేశారు. ఆర్బీఐ గవర్నర్

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2016 (14:23 IST)
భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్‌‌పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామికి ఉన్న పగ, ద్వేషం ఇంకా చల్లారినట్టు కనిపించడం లేదు. ఫలితంగా మరోమారు ఘాటైన విమర్శలు చేశారు. ఆర్బీఐ గవర్నర్ పదవిలో ఉన్న రాజన్‌కు కనీసం ఎకనామిక్స్‌లో డిగ్రీ కూడా లేదని ఆయన ఆరోపించారు.  
 
'ఆర్బీఐ గవర్నర్‌గా ఎంపికైన ఉర్జిత్ పటేల్ ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. యాలే వర్సిటీలో డిగ్రీ కూడా పూర్తి చేశారు. అయితే రాజన్‌కు ఎకనామిక్స్‌లో కనీస డిగ్రీ కూడా లేదు. ఇంజినీరింగ్ తర్వాత నేరుగా మేనేజ్‌మెంట్ విద్యనభ్యసించిన రాజన్... ఎకనామిక్స్‌లో కనీస విద్యార్హత కూడా సాధించలేదు' అని స్వామి ఆరోపించారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments