Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూ(Koo) లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు టైటాన్స్

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (23:04 IST)
తెలుగు టైటాన్స్ ప్రో కబడ్డీ లీగ్ టీమ్, ఈ రోజు కూ(Koo) లో ప్రొఫైల్ క్రీయేట్ చేసినట్టు ప్రకటించింది.వారి మొదటి కూ(Koo) గా ఒక వీడియో పోస్ట్ చేస్తూ డిసెంబర్ 2021 న కబడ్డీ సీజన్ స్టార్ట్ కాబోతుందని ప్రకటించారు.
 
తెలుగు టైటాన్స్ కూ(Koo) చేస్తూ, "ఆత్మ విశ్వాసం అనేది ఈ ఆటలోనే కాదు ఏ ఆటలో అయినా చాల అవసరం,మీరు చేయగలరని మీరు అనుకోకపోతే, మీరు చేయలేరు. మేము వచ్చేస్తున్నాం...@Telugu_Titans. #idiaatakaaduveta #AbKooPeKabaddi”. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ప్రారంభమవుతున్న కొత్త సీజన్ గురించి వీడియోలో వీక్షకులకు సందేశం ఉంది.
 
తెలుగు టైటాన్స్ ఎంట్రీ తో కబడ్డీ చర్చలకు కూ(Koo) ఒక వేదిక కానుంది. "కూతకుసిద్దం" అంటూ పోస్ట్ చేసి వాళ్ళు సిద్ధంగా వున్నారు అని అభిమానులకు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments