Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్ల రద్దుతో చిల్లర కష్టాలు ఇక తీరినట్టేనా? ప్రారంభమైన రూ.200 నోట్ల ముద్రణ

నోట్ల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. గతేడాది నవంబరులో పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం కొత్తగా రూ.2 వేలు, రూ.500 నోట్ల

Webdunia
గురువారం, 29 జూన్ 2017 (10:03 IST)
నోట్ల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. గతేడాది నవంబరులో పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం కొత్తగా రూ.2 వేలు, రూ.500 నోట్లను తీసుకొచ్చింది. అయితే రూ.2 వేలు, రూ.500 నోట్లు ఎక్కువగా బయటకు రావడంతో చిల్లర కోసం ప్రజలు అవస్థలు పడ్డారు. 
 
జేబులో డబ్బులున్నా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఎదుర్కొన్నారు. కానీ తాజాగా హై సెక్యూరిటీ ఫీచర్లతో ముద్రిస్తున్న ఈ 200 నోట్లు చలామణిలోకి వస్తే ప్రజలకు చిల్లర కష్టాలు తీరినట్టేనని ఆర్థిక నిపుణులు అంటున్నారు. 
 
కొన్నివారాల క్రితమే ఆర్బీఐ ప్రింటింగ్ ప్రెస్‌లో వీటి ముద్రణ ప్రారంభమైనట్లు సమాచారం. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని హోషన్‌గాబాద్ ప్రభుత్వ ప్రెస్‌లో వీటి ముద్రణ జరుగుతుంది. ఆపై మైసూరు, పశ్చిమ బెంగాల్‌లోని సాల్బోనీల్లోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రెస్‌ల్లో రూ.200 నోట్లను ముద్రిస్తారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments