Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లం, చిన్న ఉల్లిపాయలు రేట్లకు రెక్కలు.. రూ.140 వరకు..

Webdunia
గురువారం, 30 నవంబరు 2023 (19:39 IST)
తమిళనాడులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు నిత్యావసరాలకు వినియోగించే కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. గత వారాలతో పోలిస్తే ఈ వారం ధరలు భారీగా పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
 
ముఖ్యంగా అల్లం, చిన్న ఉల్లిపాయలు కిలో 130 నుంచి 140 రూపాయల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. గత నెలలో కిలో చిన్న ఉల్లి 80 రూపాయలకు విక్రయించగా, ప్రస్తుతం 130 రూపాయలకు విక్రయిస్తున్నారు.

బెల్లం కిలో రూ.130 వరకు విక్రయిస్తున్నారు. వరుస వర్షాల కారణంగా రానున్న రోజుల్లో కూరగాయల ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆస్కార్ 2025 విజేతలు వీరే : భారతీయ చిత్రం అనూజకు అవార్డు దక్కిందా?

బ్రాండ్ అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరినా? ఫ్యాక్ట్ చెక్

ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా కొత్త చిత్రం

ఒకరోజు ముందుగానే నవ్వులు పంచనున్న 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం

చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం : వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments