Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త నాణేలను విడుదల చేసిన ప్రధాని మోడీ

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (16:08 IST)
దేశంలో కొత్త నాణేలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం విడుదల చేశారు. 75 యేళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరుతో ఈ నాణేలను విడుదల చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి విడుదల చేసిన నాణేలలో రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 మారకవు పిలువ కలిగిన కొత్త నాణేలు ఉన్నాయి. 
 
ఇవి కేవలం స్మారక నాణేలు మాత్రమే కాదని చెలామణిలో కూడా ఉన్నాయని తెలిపారు. పైగా, ఇవి దేశాభివృద్ధి కోసం పనిచేసేలా ప్రజల్లో స్ఫూర్తిని నింపేలా ఉంటాయని చెప్పారు. ముఖ్యంగా, ఈ నాణేలను అంధులు సైతం సులభంగా గుర్తించేలా తయారు చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments