Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజన్ తొలగింపు పరిపాలనకు సంబంధించిన అంశం.. మీడియా వేలెట్టొద్దు : నరేంద్ర మోడీ

Webdunia
శుక్రవారం, 27 మే 2016 (14:53 IST)
భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్‌ తొలగింపు అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారి స్పందించారు. రాజన్ తొలగింపు వ్యవహారం పరిపాలనకు సంబంధించిన అంశమని ఈ విషయంలో మీడియా అంతగా ఆసక్తిని చూపించొద్దని ఆయన సలహా ఇచ్చారు. 
 
దేశ ప్రయోజనాల రీత్యా ఆర్బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ప్రధాని మోడీకి లేఖ రాశారు. 15 రోజుల వ్యవధిలోనే ప్రధానికి రాజన్‌పై రెండో లేఖ రాయడం గమనార్హం. తాజా లేఖలో రాజన్‌పై 6 ఆరోపణలు చేశారు. తన ఆరోపణలన్నిటికీ ప్రాథమిక ఆధారాలు ఉన్నందున.. రాజన్‌ను తొలగించాలని డిమాండ్‌ చేశారు. 
 
దీనిపై మోడీ పై విధంగా స్పందించారు. ఇది పరిపాలనకు సంబంధించిన అంశమని తెలిపారు. మీడియాకు అంతగా ఆసక్తి అనవసరమని అనుకుంటున్నట్టు వివరించారు. ఆయనకు ఇంకా సెప్టెంబర్ వరకూ సమయం ఉందని, ఈలోగా ఏదో ఒకటి చేద్దామని బదులిచ్చారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments