Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.3,076 కోట్లు.. విరాళాలిచ్చిన దాతల పేర్లు ఎక్కడ?

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (15:27 IST)
పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.3,076 కోట్లు జమ అయినట్లు ప్రభుత్వం ఓ ఆడిట్ నివేదకలో తెలిపింది. ఈ ఏడాది మార్చి 31 వరకూ ఈ మొత్తం జమ అయినట్లు తెలిపింది. అయితే, మార్చి తర్వాత వచ్చిన డొనేషన్లు వెల్లడించలేదు.

పీఎం కేర్స్ ఫండ్ వెబ్‌‍సైట్‌లో ఈ వివరాలు ఉంచారు. తుది బాలెన్స్ 3,076 కోట్లు కాగా, ఈ మొత్తంలో రూ.3,075.85 కోట్లు దేశీయ కంట్రిబ్యూషన్‌గా, 39.67 లక్షలు విదేశీ కంట్రిబ్యూషన్‌గా పేర్కొంది. దాతల వివరాలను మాత్రం ఇంకా బహిర్గతం చేయలేదు.
 
దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఓ ట్వీట్‌లో స్పందించారు. ఉదారంగా విరాళిలిచ్చిన వారి పేర్లు ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. ఎన్‌జీఓలు, ఇతర ట్రస్టులు తమకు విరాళిలిచ్చిన వారు పేర్లు తప్పని సరిగా వెల్లడించాల్సి ఉన్నప్పుడు, పీఎం కేర్స్ ఫండ్‌ను ఎందుకు ఈ నిబంధన నుంచి మినహాయించారని నిలదీశారు. డోనర్ల పేర్లు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments