Webdunia - Bharat's app for daily news and videos

Install App

4వేల కిలోమీటర్లు.. విమానంలో ఒకే ఒక్కడు.. అతడి జర్నీ ఎందుకు?

Webdunia
శనివారం, 1 మే 2021 (17:19 IST)
విమానాల్లో సాధారణంగా 160 మంది ప్రయాణిస్తారు. కానీ ఆ విమానంలో ఒకే వ్యక్తి 4వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించాడంటే నమ్ముతారా.. నమ్మితీరాల్సిందే. వివరాల్లోకి వెళితే.. ఇజ్రాయెల్‌కు చెందిన నేషనల్ ఎయిర్‌లైన్ ఈఐ ఏఐ బోయింగ్ 737 విమానం ఇటీవలే అక్కడి టెల్ అవివ్ బెన్ గురియాన్ ఎయిర్‌పోర్టు నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు బయల్దేరి వెళ్లింది. 
 
సాయంత్రం 5.22 గంటలకు ఆ విమానం కాసాబ్లాంకా చేరుకుంది. అందులో ఒకే వ్యక్తి ప్రయాణించాడు. తరువాత ఆ విమానం అక్కడ రాత్రి 7.10 గంటలకు బయల్దేరి తిరిగి మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటల వరకు టెల్ అవివ్ చేరుకుంది.
 
అయితే అంత పెద్ద విమానంలో ఒకే ఒక వ్యక్తి ప్రయాణించాడు. మొత్తం 4000 కిలోమీటర్ల దూరం అతను విమానంలో ఒంటరిగా ప్రయాణించాడు. అతను ఓ వ్యాపారవేత్త. తన చికిత్స కోసం అతను ఏకంగా ఓ విమానాన్నే బుక్ చేసుకున్నాడు. అందుకనే అందులో ఒంటరిగా ప్రయాణించాడు. రాను, పోను ఖర్చులన్నీ అతను చెల్లించాడు.
 
మొదట ప్రయాణం 6 గంటలు పడితే తిరుగు ప్రయాణం 5 గంటలే పట్టింది. అయితే అతను ఒక్కడే అలా విమానంలో ప్రయాణించడం అందరినీ షాక్‌కు గురి చేసింది. అసలు విషయం తెలిసి.. అంతేనా అని నెటిజన్లు ఫీలయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments