Webdunia - Bharat's app for daily news and videos

Install App

లగ్జరీ రైళ్ల ఛార్జీలు సగానికి సగం తగ్గిపోనున్నాయట..

లగ్జరీ రైళ్ల ఛార్జీలు ఇక సగానికి సగం తగ్గిపోనున్నాయి. ప్యాలెస్ ఆన్ వీల్స్, గోల్డెన్ చారియట్, మహారాజా ఎక్స్‌ప్రెస్ లాంటి లగ్జరీ రైళ్లు ఇప్పటివరకు ఎగువ మధ్య తరగతి వాళ్లకు, ధనికులకు మాత్రమే పరిమితమైపోయాయ

Webdunia
సోమవారం, 5 మార్చి 2018 (12:14 IST)
లగ్జరీ రైళ్ల ఛార్జీలు ఇక సగానికి సగం తగ్గిపోనున్నాయి. ప్యాలెస్ ఆన్ వీల్స్, గోల్డెన్ చారియట్, మహారాజా ఎక్స్‌ప్రెస్ లాంటి లగ్జరీ రైళ్లు ఇప్పటివరకు ఎగువ మధ్య తరగతి వాళ్లకు, ధనికులకు మాత్రమే పరిమితమైపోయాయి. 
 
అయితే ఇప్పటివరకు భారత రైల్వేలు త్వరలోనే వాటిని సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండేలా వాటిని ప్రయాణ ఛార్జీలను సగానికి సగం తగ్గించేందుకు నిర్ణయించింది రైల్వే శాఖ. ఈ నెల 1న జరిగిన రైల్వే బోర్డు సమీక్షా సమావేశంలో ఛార్జీల తగ్గింపు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఓ నోటికేషన్ కూడా విడుదలైంది. 
 
ది పయనీర్ నివేదిక ప్రకారం తగ్గించిన ఈ ఛార్జీల వల్ల వచ్చే నష్టాలను రాష్ట్ర పర్యాటక శాఖలు, ఐఆర్‌సీటీసీ లాంటి భాగస్వాములు భరించాల్సి వుంటుంది. ఈ లగ్జరీ రైళ్లపై ప్రయాణీకుల ఆసక్తి గణనీయమైన తగ్గిపోవడంతోనే రైల్వే శాఖ ఛార్జీలను తగ్గించేలా నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

Mahesh Babu: రేపటి నుంచి ఒరిస్సా లో రాజమౌళి, మహేశ్‌బాబు సినిమా షూటింగ్‌ - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

తర్వాతి కథనం
Show comments