Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాత్కాలిక ఆర్థిక మంత్రిగా పియూష్ గోయల్...

Webdunia
గురువారం, 24 జనవరి 2019 (09:03 IST)
దేశ ఆర్థికమంత్రిగా పియూష్ గోయల్ నియమితులయ్యారు. అయితే, ఆయన ఈ విధులను తాత్కాలికంగానే నిర్వహిస్తారు. వచ్చే నెల ఒకటో తేదీన మధ్యంతర బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. దీంతో పియూష్ గోయల్‌ను తాత్కాలిక విత్తమంత్రిగా నియమించగా, ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీచేశారు. 
 
కాగా, ఆర్థిక శాఖామంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనికితోడు ఆయన మృదుకణజాల కేన్సర్‌ సోకింది. దీనికి చికిత్స కోసం ఆయన న్యూయార్క్ వెళ్లారు. దీంతో రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచన చేశారు. ఈ కారణంగా తాత్కాలిక విత్తమంత్రిగా పియూష్ గోయల్‌ను నియమించారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments