Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాత్కాలిక ఆర్థిక మంత్రిగా పియూష్ గోయల్...

Webdunia
గురువారం, 24 జనవరి 2019 (09:03 IST)
దేశ ఆర్థికమంత్రిగా పియూష్ గోయల్ నియమితులయ్యారు. అయితే, ఆయన ఈ విధులను తాత్కాలికంగానే నిర్వహిస్తారు. వచ్చే నెల ఒకటో తేదీన మధ్యంతర బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. దీంతో పియూష్ గోయల్‌ను తాత్కాలిక విత్తమంత్రిగా నియమించగా, ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీచేశారు. 
 
కాగా, ఆర్థిక శాఖామంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనికితోడు ఆయన మృదుకణజాల కేన్సర్‌ సోకింది. దీనికి చికిత్స కోసం ఆయన న్యూయార్క్ వెళ్లారు. దీంతో రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచన చేశారు. ఈ కారణంగా తాత్కాలిక విత్తమంత్రిగా పియూష్ గోయల్‌ను నియమించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments