Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాత్కాలిక ఆర్థిక మంత్రిగా పియూష్ గోయల్...

Webdunia
గురువారం, 24 జనవరి 2019 (09:03 IST)
దేశ ఆర్థికమంత్రిగా పియూష్ గోయల్ నియమితులయ్యారు. అయితే, ఆయన ఈ విధులను తాత్కాలికంగానే నిర్వహిస్తారు. వచ్చే నెల ఒకటో తేదీన మధ్యంతర బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. దీంతో పియూష్ గోయల్‌ను తాత్కాలిక విత్తమంత్రిగా నియమించగా, ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీచేశారు. 
 
కాగా, ఆర్థిక శాఖామంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనికితోడు ఆయన మృదుకణజాల కేన్సర్‌ సోకింది. దీనికి చికిత్స కోసం ఆయన న్యూయార్క్ వెళ్లారు. దీంతో రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచన చేశారు. ఈ కారణంగా తాత్కాలిక విత్తమంత్రిగా పియూష్ గోయల్‌ను నియమించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments