Webdunia - Bharat's app for daily news and videos

Install App

నకిలీ సందేశంతో వల విసిరారు - బీఎస్‌ఎన్ఎల్ కస్టమర్లకు అలెర్ట్

ఠాగూర్
సోమవారం, 9 జూన్ 2025 (18:49 IST)
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు టార్గెట్ చేసేలా సైబర్ మోసగాళ్ళు ఓ నకిలీ సందేశంతో వల విసిరారు. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని వారిని తప్పుదారి పట్టించే సందేశాలను పంపి ఖాతాలను ఖాళీ చేసేందుకు కొత్త ఎత్తుగడలు అనుసరిస్తున్నారు. 
 
తాజాగా బీఎస్ఎన్‌ఎల్ కస్టమర్లను టార్గెట్‌ చేసేలా ఒక నకిలీ సందేశంతో వల విసిరారు. వినియోగదారుల కేవైసీ ట్రాయ్ నిలిపివేస్తుందని, 24 గంటల్లో సిమ్ కార్డు బ్లాక్ చేస్తారంటూ అసత్య సందేశాలు పంపి గందగగోళం సృష్టిస్తున్నారు. ఒక నంబర్ ఇచ్చి కాల్ చేయాలని పేర్కొన్నారు. 
 
అయితే, ఈ నకిలీ సందేశంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అలాంటి సందేశాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్‌లో పోస్టు పెట్టింది. ఇది ఫేక్ నోటీసు, బీఎస్ఎన్‌ఎల్ ఎపుడూ సిమ్ కేవైసీకి సంబంధించి ఎలాంటి నోటీసూ పంపించదు. 
 
ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండండి అని సూచించింది. ఏదైనా వార్తను నమ్మడం, వేరొకరికి షేర్ చేసే ముందు అధికారిక వర్గాల నుంచి ధృవీకరించుకోవాలని ప్రజలను సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments