Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మరోమారు పెరగనున్న పెట్రో ఉత్పత్తుల ధరలు

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (16:45 IST)
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్ ధరలు పెగుతున్నాయి. దీంతో స్వదేశీయంగా కూడా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు 4 నెలల గరిష్టానికి చేరిన తరుణంలో దేశవాళీ ప్రభుత్వ రంగ చమురు కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియంలు కూడా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచవచ్చని సమాచారం. 
 
కాగా, అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర ప్రస్తుతం 65.37 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మార్చి తర్వాత బ్యారల్ క్రూడాయిల్ ధర ఈ స్థాయికి రావడం ఇదే తొలిసారి. కాగా, అప్పటి నుంచి ముడి చమురు ధర 9 డాలర్ల మేరకు పెరిగింది. మరో నెల రోజుల వ్యవధిలో ఈ ధర 70 డాలర్ల వరకూ చేరవచ్చని అంచనా వేస్తున్నట్టు అనలిస్టులు వ్యాఖ్యానించారు. ఈ నెల ఆరంభంలో పెట్రోలు, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గిన సంగతి తెలిసిందే. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments