ఆల్‌టైమ్ రికార్డు : వరుసగా ఎనిమిదో రోజూ బాదుడే

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (09:14 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. గత ఎనిమిది రోజులుగా వీటి ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. అయినప్పటికీ చమురు కంపెనీలు ఏమాత్రం పట్టించుకోకుండా తమ పని తాను చేస్తున్నాయి. ఈ కారణంగానే దేశంలో చమురు ధరలు ఆల్‌టైన్ గరిష్టస్థాయికి చేరాయి. 
 
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మంగళవారం కూడా లీటర్‌ పెట్రోల్‌ ధరపై రూ.26-30పైసలు పెంచగా లీటర్‌ డీజిల్‌పై 33-38పైసలు పెంచారు. దీంతో  దేశరాజధాని ఢిల్లీలో తొలిసారి పెట్రోల్‌ ధర రూ.89.29 దాటింది. అలాగే లీటర్‌ డీజిల్‌ ధర రూ.79.70కు పెరిగింది. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. 
 
హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.92.84, డీజిల్‌ ధర రూ.86.93గా ఉన్నాయి. గత ఎనిమిది రోజుల నుంచి లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.2.36, డీజిల్‌ రేటు రూ.2.91 పెరిగింది. మంగళవారం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రో ధరలను ఓసారి పరిశీలిస్తే, 
 
ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.89.29, ముంబైలో రూ.95.75, చెన్నైలో రూ.91.45, హైదరాబాద్‌లో 92.84, బెంగుళూరులో రూ.92.28, పాట్నాలో రూ.91.67, లక్నోలో రూ.87.27, జైపూర్‌లో రూ.95.75, గుర్గామ్‌లో 87.29 చొప్పున ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments