Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు-రూ.110.63గా..?

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (17:19 IST)
దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం నాడు మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. కొన్ని చోట్ల లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110 దాటుతుంది. విజయవాడలో పెట్రోల్‌ ధర ప్రస్తుతం రూ.110.63 గా ఉంది. పెట్రోల్‌ ధర ఈరోజు రూ.0.24 పైసలు పెరిగింది. డీజిల్‌ ధర రూ.0.31 పైసలు పెరిగి రూ.103.05కు చేరింది. గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. 
 
ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం పెట్రోల్‌ ధరలు తగ్గలేదు. పైగా సెస్‌ రూపంలో కేంద్రం పన్నులను పెంచుతోంది. మోడీ ప్రభుత్వం దసరా కానుకగా గ్యాస్‌ ధరను రూ.25 పెంచిందని... అలాగే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా రోజూ పెంచుతున్నారని సోషల్‌ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments