Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పెట్రో వడ్డన : ప్రజలపై మరింత భారం

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (16:01 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు మరోమారు తగ్గాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ.. కేంద్రం ఆధీనంలోని చమురు కంపెనీలు మాత్రం ఏమాత్రం కనికరం చూపడం లేదు. 
 
తాజాగా మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. పెట్రోల్‌ ధరలు 20 పైసలు పెరగగా, డీజిల్‌ మంగళవారం 25 పైసలు పెరిగాయి. ఈ పెంపుతో ఢిల్లీలో పెట్రోల్‌ ధర లీటరుకు రూ.101.39కు చేరుకుంది. 
 
దేశ రాజధానిలో ఒక లీటర్‌ డీజిల్‌‌ను రూ.89.57కు విక్రయిస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించాలని సోమవారం భారత్‌ బంద్‌ ద్వారా ప్రజాగ్రహం చవిచూసినా కూడా వాటి ధరలు పెరగడంతో కేంద్ర మొండి వైఖరి పట్ల ప్రజలు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments