Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పెట్రో వడ్డన : ప్రజలపై మరింత భారం

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (16:01 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు మరోమారు తగ్గాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ.. కేంద్రం ఆధీనంలోని చమురు కంపెనీలు మాత్రం ఏమాత్రం కనికరం చూపడం లేదు. 
 
తాజాగా మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. పెట్రోల్‌ ధరలు 20 పైసలు పెరగగా, డీజిల్‌ మంగళవారం 25 పైసలు పెరిగాయి. ఈ పెంపుతో ఢిల్లీలో పెట్రోల్‌ ధర లీటరుకు రూ.101.39కు చేరుకుంది. 
 
దేశ రాజధానిలో ఒక లీటర్‌ డీజిల్‌‌ను రూ.89.57కు విక్రయిస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించాలని సోమవారం భారత్‌ బంద్‌ ద్వారా ప్రజాగ్రహం చవిచూసినా కూడా వాటి ధరలు పెరగడంతో కేంద్ర మొండి వైఖరి పట్ల ప్రజలు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments