Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రో బాదుడే బాదుడు... నడ్డి విరుస్తున్న ఆయిల్ కంపెనీలు

Webdunia
ఆదివారం, 17 అక్టోబరు 2021 (08:58 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు నానాటికీ మరింతగా పెరిగిపోతున్నాయి. ధరల పెంపుదలలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఏమాత్రం కనికరం చూపించడం లేదు. దీంతో వినియోగదారులు లబోదిబో మంటున్నాడు. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కితగ్గడం లేదు. ఆదివారం కూడా మరో మారు ధరలను పెంచేశాయి. 
 
ఈ నెలలో గడిచిన 16 రోజుల్లో లీటర్‌ పెట్రోల్‌ రేటు 4.08 రూపాయలు పెరిగింది. డీజిల్‌ రేటు 4.76 రూపాయలు పెరిగింది. ఆదివారం చమురు కంపెనీలు పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచాయి. 
 
దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రేటు 110.08కి పెరిగింది. లీటర్‌ డీజిల్‌ రేటు 103.15కు చేరింది. ఈ పెంపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.105.49కి పెరుగగా.. ముంబైలో 111.43కి చేరింది. అలాగే లీటరు డీజిల్‌ ధర ఢిల్లీలో రూ.94.22కు ఎగబాకింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments