Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ వారంలో మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Webdunia
శుక్రవారం, 25 మార్చి 2022 (09:38 IST)
పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ వారంలో మూడోసారి పెట్రోల్ ధరలు పెరిగాయి. శుక్రవారం లీటర్ పెట్రోల్‌, డీజిల్‌పై 80పైసల చొప్పున వడ్డించాయి. మూడు రోజుల్లోనే లీటరు పెట్రోల్‌, డీజిల్ ధరలు రూ.2.60పైగానే పెరిగాయి
 
తాజా పెంపుతో ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు ఎలా వున్నాయంటే...
 
ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.97.81, డీజిల్‌ ధర రూ.89.07గా వుంది. అలాగే ముంబైలో పెట్రోల్ ధర రూ.112.51, డీజిల్ ధర రూ.96.70గా,  చెన్నైలో పెట్రోల్ ధర రూ.103.67, డీజిల్ ధర రూ.93.71గా వుంది. 
 
ఇకపోతే.. హైదరాబాద్‌లో పెట్రోలు ధర రూ.110.91, డీజిల్ ధర రూ.97.23గా.. గుంటూరులో పెట్రోల్ ధర రూ.112.96, డీజిల్ ధర రూ.98.94గా, విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.111.66, డీజిల్ ధర రూ. 97.68గా వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments