Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెప్సీ - కోకాకోలా కూల్‌డ్రింక్స్‌పై నిషేధం : తమిళనాడు సర్కారు నిర్ణయం?

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సారథ్యంలోని అన్నాడీఎంకే సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. పెప్సీ, కోకాకోలా వంటి విదేశీ శీతల పానీయాలపై నిషేధాన్ని విధించింది. వ్యాపార సంస్థలన్నీ స్థానిక బ్రాండ్లనే విక్రయ

Webdunia
బుధవారం, 1 మార్చి 2017 (17:06 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సారథ్యంలోని అన్నాడీఎంకే సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పెప్సీ, కోకాకోలా వంటి విదేశీ శీతల పానీయాల విక్రయాలను నిలిపివేయనుంది. నిషేధాన్ని విధించింది. వ్యాపార సంస్థలన్నీ స్థానిక బ్రాండ్లనే విక్రయించాలని ఇప్పటికే తీర్మానాలు చేసిన విషయం తెల్సిందే. 
 
వాస్తవానికి తమిళ ప్రజలు తమ సంప్రదాయాలకు, కట్టుబాట్లకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. తమది కానీ సంస్కృతి, కట్టుబాట్లకు వారు ఆమడ దూరంలో ఉంటారు. తమ సంస్కృతిని నిలుపుకోవడం కోసం ఎంతటి త్యాగానికైనా వారు సిద్ధపడతారు. దీనికి ఉదాహరణ ఇటీవల జల్లికట్టు ఉద్యమమే. 
 
అంతేకాదు తమిళభాషాభివృద్ధికి ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తారు. ఈ మంత్రి పదవికి కేమినెట్ హోదాను కూడా కల్పిస్తారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులకు సైతం తమిళభాషలోనే వాటికి పేరు పెట్టుకోవడం వారి ప్రత్యేకత. అలాంటి తమిళ ప్రజలు ఇపుడు విదేశీ శీతలపానీయాలు విక్రయించకూడదని తీర్మానం చేయగా, దానికి అనుగుణంగా తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha: కాలేజీలో మహేష్ బాబుతో హాయ్-బై అనుకునేవాళ్లం.. కలిసి నటిస్తామని అనుకోలేదు.. త్రిష

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments