Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్‌లో పట్టు నిలుపుకోవడానికి చైనా కొత్త ఎత్తుగడ

గత కొద్ది కాలంగా చైనా ఉత్పత్తులపై భారతదేశంలో తీవ్రంగా వ్యతిరేకత ఎదురవుతోంది. కాగా కొంతమంది భారతీయులు తమ వ్యతిరేకతను తెలియజేయడానికి ఆన్‌లైన్‌ను వేదికగా చేసుకున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి షాపింగ్

Webdunia
బుధవారం, 19 జులై 2017 (12:01 IST)
గత కొద్ది కాలంగా చైనా ఉత్పత్తులపై భారతదేశంలో తీవ్రంగా వ్యతిరేకత ఎదురవుతోంది. కాగా కొంతమంది భారతీయులు తమ వ్యతిరేకతను తెలియజేయడానికి ఆన్‌లైన్‌ను వేదికగా చేసుకున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి షాపింగ్ వెబ్‌సైట్‌లలో చైనాకి సంబంధించిన ఫోన్‌లు, గ్యాడ్జెట్‌ల వంటి ఉత్పత్తులను క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో బుక్ చేస్తున్నారు.
 
ఆ తర్వాత వాటిని రద్దు చేస్తున్నారు. రద్దు చేసే సమయంలో చైనా వైఖరి కారణంగా రద్దు చేస్తున్నాం అని రాస్తున్నారు. వీటిని నివారించడం కోసం చైనా కొత్త మార్గాన్ని అనుసరిస్తోంది. తమ ఉత్పత్తులపై "మేడ్ ఇన్ చైనా" అని రాయడానికి బదులుగా "మేడ్ ఇన్ పిఆర్‌సి" అని రాస్తోంది. పిఆర్‌సి అనగా పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. చైనాకి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments