Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్‌లో పట్టు నిలుపుకోవడానికి చైనా కొత్త ఎత్తుగడ

గత కొద్ది కాలంగా చైనా ఉత్పత్తులపై భారతదేశంలో తీవ్రంగా వ్యతిరేకత ఎదురవుతోంది. కాగా కొంతమంది భారతీయులు తమ వ్యతిరేకతను తెలియజేయడానికి ఆన్‌లైన్‌ను వేదికగా చేసుకున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి షాపింగ్

Webdunia
బుధవారం, 19 జులై 2017 (12:01 IST)
గత కొద్ది కాలంగా చైనా ఉత్పత్తులపై భారతదేశంలో తీవ్రంగా వ్యతిరేకత ఎదురవుతోంది. కాగా కొంతమంది భారతీయులు తమ వ్యతిరేకతను తెలియజేయడానికి ఆన్‌లైన్‌ను వేదికగా చేసుకున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి షాపింగ్ వెబ్‌సైట్‌లలో చైనాకి సంబంధించిన ఫోన్‌లు, గ్యాడ్జెట్‌ల వంటి ఉత్పత్తులను క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో బుక్ చేస్తున్నారు.
 
ఆ తర్వాత వాటిని రద్దు చేస్తున్నారు. రద్దు చేసే సమయంలో చైనా వైఖరి కారణంగా రద్దు చేస్తున్నాం అని రాస్తున్నారు. వీటిని నివారించడం కోసం చైనా కొత్త మార్గాన్ని అనుసరిస్తోంది. తమ ఉత్పత్తులపై "మేడ్ ఇన్ చైనా" అని రాయడానికి బదులుగా "మేడ్ ఇన్ పిఆర్‌సి" అని రాస్తోంది. పిఆర్‌సి అనగా పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. చైనాకి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments