Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేటీఎం నుంచి కొత్త పరికరం.. ఏంటి ప్రయోజనం..?

Webdunia
బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (12:05 IST)
ఆన్‌లైన్ బ్యాకింగ్ దిగ్గజం పేటీఎం కొత్తగా ఓ పరికరాన్ని ప్రవేశపెట్టింది. చిన్న వ్యాపార లావాదేవీలకు అనుగుణంగా ఉండే విధంగా ఆండ్రాయిడ్ పీఓఎస్ ప‌రిక‌రాన్ని ఈ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప‌రిక‌రం పేటీఎం వాలెట్‌, యూపీఐ ఆధారిత యాప్స్‌, డెబిట్, క్రెడిట్ కార్డ్ , న‌గ‌దుతో స‌హా అన్ని లావాదేవీల‌ను అనుమతిస్తుంది. ఇంకా జీఎస్టీ బిల్లులను కూడా జనరేట్ చేస్తుంది. 
 
ఈ పరికరం బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌తో, టికెటింగ్, క్యాటరింగ్ నుంచి పార్కింగ్ వరకు వివిధ పరిశ్రమ రంగాలకు అనుగుణంగా అందుబాటులోకి వచ్చింది. ఈ పరికరంలో ఉండే ప్రింటర్, స్కానర్ బిల్లులను జనరేట్ చేస్తుంది. 
 
ఇన్ఫోసిస్ స‌హ వ్య‌వ‌స్థాప‌కులు నంద‌న్ నీలేఖ‌నితో క‌లిసి ఈ ప‌రిక‌రాన్ని ఆయన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారులు డిజిటల్ చెల్లింపులను అంగీకరించాలని పేటీఎం ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టడం హర్షించే విషయమని తెలిపారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments