Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేటీఎం నుంచి కొత్త పరికరం.. ఏంటి ప్రయోజనం..?

Webdunia
బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (12:05 IST)
ఆన్‌లైన్ బ్యాకింగ్ దిగ్గజం పేటీఎం కొత్తగా ఓ పరికరాన్ని ప్రవేశపెట్టింది. చిన్న వ్యాపార లావాదేవీలకు అనుగుణంగా ఉండే విధంగా ఆండ్రాయిడ్ పీఓఎస్ ప‌రిక‌రాన్ని ఈ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప‌రిక‌రం పేటీఎం వాలెట్‌, యూపీఐ ఆధారిత యాప్స్‌, డెబిట్, క్రెడిట్ కార్డ్ , న‌గ‌దుతో స‌హా అన్ని లావాదేవీల‌ను అనుమతిస్తుంది. ఇంకా జీఎస్టీ బిల్లులను కూడా జనరేట్ చేస్తుంది. 
 
ఈ పరికరం బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌తో, టికెటింగ్, క్యాటరింగ్ నుంచి పార్కింగ్ వరకు వివిధ పరిశ్రమ రంగాలకు అనుగుణంగా అందుబాటులోకి వచ్చింది. ఈ పరికరంలో ఉండే ప్రింటర్, స్కానర్ బిల్లులను జనరేట్ చేస్తుంది. 
 
ఇన్ఫోసిస్ స‌హ వ్య‌వ‌స్థాప‌కులు నంద‌న్ నీలేఖ‌నితో క‌లిసి ఈ ప‌రిక‌రాన్ని ఆయన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారులు డిజిటల్ చెల్లింపులను అంగీకరించాలని పేటీఎం ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టడం హర్షించే విషయమని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments