Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేటీఎం కొత్త ఆఫర్.. వారి కోసం క్యాష్ అట్ హోమ్

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (18:33 IST)
పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కొత్త ఆఫర్‌తో ముందుకు వచ్చింది. పేటీఎం నుంచి క్యాష్ ఎట్ హోమ్ అనే సేవలను ప్రవేశపెట్టింది. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోసం క్యాష్ అట్ హోమ్‌ను తీసుకొచ్చింది. డబ్బు కావాలనుకునే వారు యాప్‌లో రిక్వెస్ట్ పెడితే వారికి ఇంటి వద్దకే తీసుకొచ్చి ఇస్తారు. రిక్వెస్ట్ పెట్టిన రెండు రోజుల వ్యవధిలోనే ఇంటి వద్దకు తీసుకొచ్చి అందిస్తారు. 
 
ప్రస్తుతం కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు బయటకు రాలేని పరిస్థితిలో వున్నారు. అలాంటి వృద్దులు, దివ్యాంగుల కోసం ఇలా క్యాష్ ఎట్ హోమ్ సర్వీస్‌ను ప్రవేశపెట్టినట్టు కంపెనీ తెలిపింది.
 
కనీసం రూ.1000 నుంచి అత్యధికంగా రూ.5000 వరకు అందిస్తారు. ప్రస్తుతం ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఉండేవారికి ఈ సదుపాయం వుంటుంది. కొన్ని రోజుల క్రితం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌ సేవలను కూడా పేటీఎం ప్రవేశపెట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments