Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేటీఎం కొత్త ఆఫర్.. వారి కోసం క్యాష్ అట్ హోమ్

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (18:33 IST)
పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కొత్త ఆఫర్‌తో ముందుకు వచ్చింది. పేటీఎం నుంచి క్యాష్ ఎట్ హోమ్ అనే సేవలను ప్రవేశపెట్టింది. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోసం క్యాష్ అట్ హోమ్‌ను తీసుకొచ్చింది. డబ్బు కావాలనుకునే వారు యాప్‌లో రిక్వెస్ట్ పెడితే వారికి ఇంటి వద్దకే తీసుకొచ్చి ఇస్తారు. రిక్వెస్ట్ పెట్టిన రెండు రోజుల వ్యవధిలోనే ఇంటి వద్దకు తీసుకొచ్చి అందిస్తారు. 
 
ప్రస్తుతం కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు బయటకు రాలేని పరిస్థితిలో వున్నారు. అలాంటి వృద్దులు, దివ్యాంగుల కోసం ఇలా క్యాష్ ఎట్ హోమ్ సర్వీస్‌ను ప్రవేశపెట్టినట్టు కంపెనీ తెలిపింది.
 
కనీసం రూ.1000 నుంచి అత్యధికంగా రూ.5000 వరకు అందిస్తారు. ప్రస్తుతం ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఉండేవారికి ఈ సదుపాయం వుంటుంది. కొన్ని రోజుల క్రితం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌ సేవలను కూడా పేటీఎం ప్రవేశపెట్టింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments