Webdunia - Bharat's app for daily news and videos

Install App

45,000 గ్రామాలకు ఇప్పటికీ 4జీ సేవలు అందట్లేదు.. నిజమా?

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (10:23 IST)
దేశంలో 45వేల గ్రామాలకు ఇప్పటికీ 4జీ సేవలు అందట్లేదని కేంద్ర ఐటీ శాఖ తెలిపింది. పలు నగరాల్లో 5జీ టెక్నాలజీ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, 45 వేల గ్రామాలకు ఇప్పటికీ 4జీ సాంకేతికత అందలేదని సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రకటించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 
 
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నందున ఇంకా ఎన్ని గ్రామాలకు 4జీ టెక్నాలజీ అందించాల్సి ఉందన్న ఎంపీ ప్రశ్నకు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ సమాధానమిచ్చింది. 
 
దేశంలోని 93 శాతం గ్రామాలు 4జీ సేవలను కలిగి ఉన్నాయని, 45 వేల గ్రామాలకు ఇంకా 4జీ సేవలు అందించాల్సి ఉందని, ఒడిశాలో అత్యధికంగా 4జీ సేవలు లేని గ్రామాలున్నాయని పేర్కొంది. 
 
ఇప్పటికీ చాలా గ్రామాల్లో 4జీ సేవలు అందుబాటులో లేకపోయినా, భారతదేశంలోని ప్రధాన నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments