Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొదుపు పథకాలపై వడ్డీరేట్లు తగ్గింపు.. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (09:36 IST)
Nirmala sitaraman
పొదుపు పథకాలపై వడ్డీరేట్లను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. తద్వారా సామాన్య ప్రజలకు ఊరట కలిగించేలా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న మొత్తాల పొదుపు వడ్డీరేట్లు యథాతథంగా ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. 
 
పొదుపు పథకాలపై వడ్డీరేట్లను తగ్గిస్తూ.. కేంద్రం బుధవారం నిర్ణయం తీసుకుంది. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ వడ్డీరేటుపై 0.7 శాతం, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ వడ్డీరేటుపై 0.9 శాతం, సేవింగ్స్‌ డిపాజిట్‌పై 0.5 శాతం తగ్గిస్తున్నట్లు పేర్కొంది. 
 
వడ్డీరేట్లను 1.1 శాతం వరకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం జారీ చేసిన ఉత్వర్వులను ఉపసంహరించుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. 2020-21 చివరి త్రైమాసికం ప్రకారమే వడ్డీరేట్లు ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments