Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్ ‌ప్లస్ నార్డ్ సీఈ 3లైట్ 5జీ ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (19:00 IST)
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీ వన్ ప్లస్ తాజాగా మరో కొత్త స్మార్ట్ ఫోన్ మొబైల్‌ ఫోను అందుబాటులోకి తెచ్చింది. 5జీ మోడల్ వన్ ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ పేరుతో దీన్ని మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకునిరాగా, ఒక మోడల్ ధర రూ.19,999గాను, రెండో మోడల్ ధర రూ.21,999గా నిర్ణయించింది. ఈ ఫోన్లు పాస్టెల్ లైమ్, క్రోమాటిక్ అనే రెండు రంగుల్లో లభ్యంకానుంది. ఇందులో లైమ్ కలర్ చూడముచ్చటగా ఉంది. చాలా తక్కువ బరుతో ఒక చేత్తోనే ఫోనును వినియోగించేలా ఉంది. 
 
ఇకపోతే, బ్యాటరీ విషయానికి వస్తే ఫాస్ట్ చార్జింగ్ కొత్త వన్ ప్లస్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. 5 వేల ఎంఏహెచ్ బ్యాటరీతో తీసుకొచ్చారు. సింగిల్ చార్జితో రోజంతా వస్తుంది. పూర్తి చార్జింగ్ కేవలం 40 నిమిషాల్లో పూర్తవుతుంది. కొత్త ఫోన్ 8 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. 1టీబీ వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది. ఈ ఫోన్ మల్టీ టాస్కింగ్, గేమింగ్ కోసం వినియోగించుకోవచ్చు. కెమెరా పనితీరు, క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకే ఎందుకు స్వామీ ఈ పరీక్ష : శివయ్యను ప్రశ్నిస్తూ మంచు విష్ణు

పెద్ద మనసుతో ఈ ధరిత్రిని - ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా...

కన్నడ తమిళం నుంచి పుట్టింది - కమల్ హాసన్

డిప్యూటీ సీఎం ఆదేశాలు.. వణికిపోతున్న థియేటర్ యజమానులు..

Chiranjeevi : కాలేజీ లెక్చరర్ గా చిరంజీవి - మెగా 157 తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

తర్వాతి కథనం
Show comments