Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చు..

Webdunia
మంగళవారం, 23 మే 2023 (12:49 IST)
రూ.2వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకునే ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. బ్యాంకుల్లో ఈ రోజు నుంచి రెండు వేల రూపాయల ఇచ్చి వేరే నోట్లను ప్రజలు పొందవచ్చు. 
 
ఇందుకోసం బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఉంటాయి. చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 
 
ఇంకా రూ.2,000 నోట్ల డిపాజిట్ ఇంకా మార్పిడికి నేటి (మే 23) నుంచి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. కాగా, నేడు రూ.2,000 నోట్ల మార్పిడికి తొలి రోజు కావటంతో బ్యాంకుల వద్ద పెద్ద క్యూలు ఉండే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments