Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవసరమైన ఉపశమనం కోసం నెబులైజర్‌లను ఉపయోగించాలని OMRON హెల్త్‌కేర్ ప్రచారం

ఐవీఆర్
శుక్రవారం, 19 జులై 2024 (18:25 IST)
OMRON హెల్త్‌కేర్ కార్పొరేషన్ జపాన్ యొక్క అనుబంధ సంస్థ, హోమ్ హెల్త్ మానిటరింగ్ పరికరాలను అందించటం ద్వారా ప్రసిద్ధి చెందిన ప్రముఖ సంస్థ, OMRON హెల్త్‌కేర్ ఇండియా, సమర్థవంతమైన రీతిలో ఔషదాలు పనిచేయటం ద్వారా శ్వాసకోశ సమస్యలను అధిగమించటానికి, ముఖ్యంగా పిల్లలలో వ్యాధి నిర్వహణను మెరుగుపరచడానికి విస్తృత శ్రేణిలో నెబులైజర్‌లను కలిగి ఉంది. ఊపిరితిత్తుల మందులను త్వరగా అందజేయడంలో ఖచ్చితత్వం కారణంగా, ఆస్తమా- COPD మొదలైన శ్వాసకోశ వ్యాధుల నిర్వహణలో ముఖ్యమైన పాత్రను నెబులైజర్‌లు పోషిస్తాయి.
 
OMRON హెల్త్‌కేర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ తెసుయా యమాడా మాట్లాడుతూ, “తీవ్రమైన వాయు కాలుష్యం, ఇతర కారణాల వల్ల దాదాపు 100 మిలియన్ల మంది శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. ముఖ్యంగా భారతదేశంలో మాత్రమే పెరుగుతున్న ఆస్తమా సంబంధిత మరణాల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. 1990లో, ఆస్తమాతో మరణించిన వారి సంఖ్య దాదాపు 150,000, కానీ ఇప్పుడు అది 200,000 దాటింది, పెరుగుతూనే ఉంది.." అని అన్నారు. 
 
ఆయనే మాట్లాడుతూ "నెబులైజర్‌లు లాంటి అధిక-నాణ్యత పరికరాలతో, ఖచ్చితత్వం, సౌలభ్యాన్ని అందించడం ద్వారా OMRON మా "గోయింగ్ టు జీరో" మిషన్‌కు అనుగుణంగా శ్వాస రుగ్మతలు లేని ప్రపంచాన్ని సృష్టించడానికి కుటుంబాలను శక్తివంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది" అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments