Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొగ్గు క్షేత్రాల తరహాలోనే చమురు క్షేత్రాల కేటాయింపులు : కేంద్రం నిర్ణయం

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2015 (13:43 IST)
బొగ్గు క్షేత్రాలను ఏ విధంగా కేటాయిస్తున్నారో అదేవిధంగానే చమురు క్షేత్రాల కేటాయింపులు జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు నిర్ణయించింది. 
 
ప్రస్తుతం చమురు క్షేత్రాల కేటాయింపుల్లో కేంద్రం అనుసరిస్తున్న విధానం వల్ల రిలయన్స్ వంటి కొన్ని సంస్థలు మాత్రమే గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు వీలుగా కేంద్రం సరికొత్త నిర్ణయం తీసుకుంది. 
 
ఇందులోభాగంగా బొగ్గు గనుల కేటాయింపు కోసం చేపట్టిన వేలం ప్రక్రియ తరహాలోనే చమురు క్షేత్రాలకు కూడా వేలం పాట నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ-వేలం పాటల ద్వారా బొగ్గు గనులను కేటాయిస్తున్న విషయం తెల్సిందే. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments