Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుల్లో ఎయిరిండియా.. ఇక ప్రయాణీకులకు అందించే భోజనాల్లో సూప్ కట్

ఎయిరిండియా అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో నానా తంటాలు పడుతోంది. కోట్లాది రూపాయలు అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియా.. ఖర్చులు తగ్గించే దిశగా రంగం సిద్ధం చేసుకుంటోంది. అంతర్జాతీయ విమానాల్లో ఎకానమీ క్లాస్

Webdunia
సోమవారం, 12 జూన్ 2017 (10:46 IST)
ఎయిరిండియా అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో నానా తంటాలు పడుతోంది. కోట్లాది రూపాయలు అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియా.. ఖర్చులు తగ్గించే దిశగా రంగం సిద్ధం చేసుకుంటోంది. అంతర్జాతీయ విమానాల్లో ఎకానమీ క్లాస్‌ ప్రయాణికులకు అందించే భోజనాల్లో సూప్‌కు పుల్‌స్టాప్ పెట్టాలని నిర్ణయించింది. దీంతో పాటు కొన్ని మ్యాగజైన్లను అందుబాటులోకి తేనుంది. 
 
ఎయిరిండియాకు చెందిన శుభయాత్ర మ్యాగజైన్‌ కాపీలను వుంచాలని ప్లాన్ చేస్తోంది. అలాగే కాక్‌పిట్ డోర్ కర్టెన్‌ను కూడా తొలగించాలని భావిస్తోంది. ఇలాంటి చిన్నచిన్న పనుల వల్ల ఖర్చు తగ్గించవచ్చునని ఎయిర్ఇండియా భావిస్తోంది.
 
1980ల్లో అమెరికా విమానయాన సంస్థ ఒకటి భోజనంలో ఆలివ్ ఆయిల్‌ను తొలగించడం వల్ల ఏడాదికి లక్ష డాలర్లను ఆదా చేసింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా కూడా సూప్‌ను మెనూ నుంచి కట్ చేయడం ద్వారా అప్పుల నుంచి విముక్తి పొందవచ్చునని భావిస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments