Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుల్లో ఎయిరిండియా.. ఇక ప్రయాణీకులకు అందించే భోజనాల్లో సూప్ కట్

ఎయిరిండియా అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో నానా తంటాలు పడుతోంది. కోట్లాది రూపాయలు అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియా.. ఖర్చులు తగ్గించే దిశగా రంగం సిద్ధం చేసుకుంటోంది. అంతర్జాతీయ విమానాల్లో ఎకానమీ క్లాస్

Webdunia
సోమవారం, 12 జూన్ 2017 (10:46 IST)
ఎయిరిండియా అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో నానా తంటాలు పడుతోంది. కోట్లాది రూపాయలు అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియా.. ఖర్చులు తగ్గించే దిశగా రంగం సిద్ధం చేసుకుంటోంది. అంతర్జాతీయ విమానాల్లో ఎకానమీ క్లాస్‌ ప్రయాణికులకు అందించే భోజనాల్లో సూప్‌కు పుల్‌స్టాప్ పెట్టాలని నిర్ణయించింది. దీంతో పాటు కొన్ని మ్యాగజైన్లను అందుబాటులోకి తేనుంది. 
 
ఎయిరిండియాకు చెందిన శుభయాత్ర మ్యాగజైన్‌ కాపీలను వుంచాలని ప్లాన్ చేస్తోంది. అలాగే కాక్‌పిట్ డోర్ కర్టెన్‌ను కూడా తొలగించాలని భావిస్తోంది. ఇలాంటి చిన్నచిన్న పనుల వల్ల ఖర్చు తగ్గించవచ్చునని ఎయిర్ఇండియా భావిస్తోంది.
 
1980ల్లో అమెరికా విమానయాన సంస్థ ఒకటి భోజనంలో ఆలివ్ ఆయిల్‌ను తొలగించడం వల్ల ఏడాదికి లక్ష డాలర్లను ఆదా చేసింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా కూడా సూప్‌ను మెనూ నుంచి కట్ చేయడం ద్వారా అప్పుల నుంచి విముక్తి పొందవచ్చునని భావిస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments