Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుల్లో ఎయిరిండియా.. ఇక ప్రయాణీకులకు అందించే భోజనాల్లో సూప్ కట్

ఎయిరిండియా అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో నానా తంటాలు పడుతోంది. కోట్లాది రూపాయలు అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియా.. ఖర్చులు తగ్గించే దిశగా రంగం సిద్ధం చేసుకుంటోంది. అంతర్జాతీయ విమానాల్లో ఎకానమీ క్లాస్

Webdunia
సోమవారం, 12 జూన్ 2017 (10:46 IST)
ఎయిరిండియా అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో నానా తంటాలు పడుతోంది. కోట్లాది రూపాయలు అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియా.. ఖర్చులు తగ్గించే దిశగా రంగం సిద్ధం చేసుకుంటోంది. అంతర్జాతీయ విమానాల్లో ఎకానమీ క్లాస్‌ ప్రయాణికులకు అందించే భోజనాల్లో సూప్‌కు పుల్‌స్టాప్ పెట్టాలని నిర్ణయించింది. దీంతో పాటు కొన్ని మ్యాగజైన్లను అందుబాటులోకి తేనుంది. 
 
ఎయిరిండియాకు చెందిన శుభయాత్ర మ్యాగజైన్‌ కాపీలను వుంచాలని ప్లాన్ చేస్తోంది. అలాగే కాక్‌పిట్ డోర్ కర్టెన్‌ను కూడా తొలగించాలని భావిస్తోంది. ఇలాంటి చిన్నచిన్న పనుల వల్ల ఖర్చు తగ్గించవచ్చునని ఎయిర్ఇండియా భావిస్తోంది.
 
1980ల్లో అమెరికా విమానయాన సంస్థ ఒకటి భోజనంలో ఆలివ్ ఆయిల్‌ను తొలగించడం వల్ల ఏడాదికి లక్ష డాలర్లను ఆదా చేసింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా కూడా సూప్‌ను మెనూ నుంచి కట్ చేయడం ద్వారా అప్పుల నుంచి విముక్తి పొందవచ్చునని భావిస్తోంది. 

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

'సిరివెన్నెల'కు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments